Tuesday 4 September 2018

Lady Fingers improves mathematical skills






బెండకాయలో పీచు అధికంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్న వారికి మంచి డైట్‌ అంటున్నారు 
  • బెండలో పీచు అధికంగా ఉంటుంది. బెండకాయ తినడం వల్ల శరీరంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి.
  • వీటిలో విటమిన్‌ బి ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్‌కు కారణమయ్యే హోమోసిస్టీన్‌ అనే అమైనో ఆమ్లం నిల్వలను తగ్గిస్తుంది.
  • వీటిలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.
  • బెండలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
  • శరీరంలో కార్బోహైడ్రేట్లను ముక్కలు చేసే ఎంజైమ్‌లను బెండకాయ నియంత్రిస్తుంది. క్లోమంలో ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది.

Tuesday 31 July 2018

Pomagranate seeds improves digestive system



రోజూ ఒక గ్లాసు దానిమ్మరసం తాగితే మరింత ప్రయోజనం కూడా కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా పెద్ద వయసులో మెదడు క్షీణించే వేగం బాగా తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. దానిమ్మ రసం తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ త గ్గిపోయి రక్తనాళాలు విచ్చుకునే అవకాశం ఉంది. దీనివల్ల మెదడు పనితనం, పెరిగి జ్ఞాపక శక్తి చక్కబడే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

Thursday 26 July 2018

Beetroot

Turmeric has antibiotic properties




























దెబ్బ తగిలి రక్తం కారేటప్పుడు ప్రప్రధమంగా గుర్తుకొచ్చే ఔషధం పసుపే. ఆడుకునేటప్పుడు గాయమైతే ఎవరూ చెప్పకుండానే పరుగుపరుగున వంట గదిలోంచి గుప్పెడు పసుపు తెచ్చి దెబ్బ తగిలినచోట రాయడం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు జరిగిన సంఘటనే. పసుపులో అనేక ఔషధ గుణాలతోపాటు, గాయం అయినప్పుడు సెప్టిక్‌ కాకుండే చూసే లక్షణాలు కూడా ఉన్నాయి. వంట చేసేటప్పుడు ఆ పదార్ధాల్లో చిటికెడు పసుపు వేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందుతుందని పెద్దలు ఏనాడో చెప్పారు. జలుబు చేసినప్పుడు, శరీర ఉష్ణోగ్రత పడిపోతున్నప్పుడు కూడా పసుపు చేసే మేలు ఇంతా అంతా కాదు. సంప్రదాయం పేరిట మహిళలు పాదాలకు ప్రతి శుక్రవారం పసుపు రాసుకోవడం సహజం.  పాదాలు పగుల కుండా, తేమవల్ల దెబ్బతినకుండా చూడటంలో పసుపులో ఉండే కుర్కుమిన్‌ కీలకంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. రోజూ కుర్కుమిన్‌ శరీరానికి కనీసం 3 గ్రాములు అందాలి .

పసుపులో ఉండే కుర్కుమిన్‌ అమృతతుల్యమైనది.
వచ్చిన రోగాన్ని తగ్గించుకోవడం కంటే అసలు రోగం రాకుండా నివారించడమే మేలని విజ్ఞులు చెబుతారు. పసుపు అందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గోరువెచ్చటి నీరు, పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పానీయాల్లోనే కాదు వంటపదార్థాల్లో కూడా పసుపు వినియోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పసుపులో ఉండే కుర్కుమిన్‌ అనే పదార్థం వల్ల కలిగే ప్రయోజనాల గురించి నిపుణులు ఇలా వివరిస్తున్నారు. 

వేడిపాలల్లో చిటికెడు పసుపు కలిపి తీసుకోవడం మంచిదే. అయితే కొబ్బరి పాలల్లో పసుపు కలిపి తాగితే మరింత ప్రయోజనం కలుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు పాలల్లో కొద్దిగా పసుపు, దాల్చినచెక్క పొడి వేసుకుని తాగితే త్వరగా ఉపశమనం చేకూరుతుందని నూట్రిషనిస్ట్‌ రాధిక సూచిస్తున్నారు. అన్ని కాలాల్లో ఇటువంటి పానీయం తాగవచ్చని, అయితే శీతాకాలంలో ఈ పానీయం వల్ల మరింత మేలు కలుగుతుందని సెలబ్రెటీలకు డైటీషియన్‌గా కూడా వ్యవహరిస్తున్న రాధిక చెబుతున్నారు. ఉదయాన్నే పసుపు, దాల్చినచెక్క పొడి చేర్చిన వేడి పాలు తాగితే రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

 పసుపు, లవంగాల పొడి వేసుకుని పాలు తాగితే ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. ఈ టానిక్‌ వల్ల డెంగ్యూ వ్యాధి రాకుండా నివారించవచ్చు. డెంగ్యూ సోకిన వారికి ఈ పసుపు పానీయం ఇచ్చినట్లయితే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు నొప్పి వల్ల కలిగే మంటనుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

పసుసులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పసుపులో సహజంగా ఉండే కుర్కుమిన్‌లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల ఫ్రీరాడికల్స్‌ నుంచి శరీరారికి ఎటువంటి చెడు జరగకుండా కాపాడుతుంది. అందువల్ల దేహంలోకి ప్రవేశించే రోగకారకాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. శరీరానికి ఎటుంటి బాధ కలగకుండానే రోగకారక బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించి ప్రాణాలను హరించేలా చేస్తుంది. అటువంటి చెడు బ్యాక్టీరియాను కుర్కుమిన్‌ నిలువరిస్తుంది. 
 

శరీరంలోని కణాలను దెబ్బతీసే చర్యల కారణంగానే అనేక రోగాలు వస్తున్నాయి. ఇందులో ఫ్రీ రాడికల్స్‌ పాత్ర కీలకం. కణాల్లో భాగమైన మొలెక్యూల్స్‌ను ఎలక్ట్రాన్లతో జతచేర్చడానికి ఫ్రీ రాడికల్స్‌ దోహదం చేస్తాయి. దీంతో ప్రొటీన్లు, డీఎన్‌ఏపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కుర్కుమిన్‌లోని యాంటీ యాక్సిడెంట్లు ఈ ఫ్రీ రాడికల్స్‌ నుంచి దేహాన్ని రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌ను కుర్కుమిన్‌లోని రసాయనక వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. అంతేకాదు యాంటి యాక్సిడెంట్‌ ఎంజైమ్‌లను దేహం సొంతంగా ఉత్పత్తి చేసుకునేలా కుర్కుమిన్‌ సహాయపడుతుంది. అంటే శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నిర్వీర్యపరచడంతో పాటు దేహం తనకు తానుగా యాంటీ యాక్సిడెంట్లను ఉత్పత్తి చేసుకునేందుకు కూడా పసుపులోకి కుర్కుమిన్ ఎంతో ఉపయోగపడుతుంది. 

మెదడు పనితీరును పసుపు మెరుగుపరుస్తుంది. మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కుర్కుమిన్‌ ఎంతో ఉపయోగపడుతుంది. మెదడులో ఉండే న్యూరాన్ల సంఖ్య పెరుగుదల విషయంలో ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. మెదడులో న్యూరాల్లు కొత్త సంబంధాలను కలుపుకోవడంలోను, కొన్ని ప్రాంతాల్లో తమ సంఖ్యను బహుముఖంగా అభివృద్ధి చేసుకోవడంలో హార్మోన్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. మెదడు ఉత్పాదక  న్యూరోట్రోఫిక్‌ మూలకమనే ఈ హార్మోన్‌ అభివృద్ధి చెందడం వల్లే మెదడు పనితీరు మెరుగుదలకు కారణమవుతోంది. ఈ హార్మోన్‌  స్థాయిలు తగ్గిపోతే మెదడుకు సంబంధించిన అనేక రుగ్మతలు ఏర్పడతాయి. కుంగుబాటు, అల్జిమర్స్‌ వంటి వ్యాధులు ఈ హార్మోన్‌ లోపిస్తేనే కలుగుతాయి. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే ఈ హార్మోన్‌ను పెంపొందింపచేయడంలో కుర్కుమిన్‌ కీలకంగా వ్యవహరించడం. పసుపును ఆహారంలో, పానీయాల్లో తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు అల్జిమర్స్‌ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వయసు మీద పడటం వల్ల వచ్చే మెదడు సంబంధిత వ్యాధులను కుర్ముమిన్‌ నివారిస్తుందని  పరిశోధనల్లో తేలింది. 
 
 గుండె జబ్బులకు కారణాలు అనేకం ఉన్నా వాటి నివారణలో కుర్కుమిన్‌ కీలకమని పరిశోధనల్లో తేలడం గమనార్హం.  రక్తనాళాల్లో లోపలి పొర ఎండోథిలియం పనితీరును కుర్కుమిన్‌ మెరుగుపడుతుంది. రక్తం సరఫరాను నియంత్రించే ఎండోథిలియం సరిగా పనిచేయకపోతే నాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి అనేక గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. ఇటీవల ఒక ఆస్పత్రిలో కరోనరీ బైపాస్‌ సర్జరీ చేయించుకోవలసిన 121 మందిపై కుర్కుమిన్‌ చూపే ప్రభావం గురించి పరిశోధనలు చేశారు.  కొందరికి రోజుకు 4 గ్రాముల కుర్కుమిన్‌ ఇచ్చారు. సర్జరీకి ముందు ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కుర్ముమిన్‌ తీసుకున్న వారిలో 65 శాతం మందికి గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గిపోయినట్లు ఇటీవలి పరిశోధనలు తెలియజేశాయి.
 

 
రోగకారక కణాలు విచ్చలవిడిగా పెరిగిపోయే లక్షణాలను పరిగణనలోకి తీసుకున్నట్లయితే భయంకరమైన వ్యాధుల్లో క్యాన్సర్‌ ప్రధానమైనది. క్యాన్సర్‌లో వివిధ రకాలు ఉన్నా, ప్రాథమికంగా అనేక పోలికలు ఉంటాయి. అయితే వాటిలో కొన్ని కుర్కుమిన్‌ సప్లిమెంట్లకు స్పందించేవి కూడా ఉన్నాయి. క్యాన్సర్ వ్యాధికి చికిత్సలో కుర్కుమిన్‌ ఆధారిత ఔషధం వలన ఉపయోగం ఉంటుందని, వ్యాధి విస్తృతిని అరికట్టే అవకాశం ఉందని అధ్యయనాల్లో తేలింది. క్యాన్సర్‌ కారక కణాలను నాశనం చేయడంతో పాటు యాంజియోజెనెసిస్‌ (క్యాన్సర్‌ కణంలో కొత్త నాళాలు వృద్ధిచెందే ప్రక్రియ) ముప్పును తగ్గిస్తుందని వెల్లడైంది. ఈ విషయం ప్రయోగశాలల్లో జంతువుల్లో జరిపిన పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాగా, మానవుల్లో క్యాన్సర్‌ చికిత్స కోసం అధిక డోసులో కుర్కుమిన్‌ ఇవ్వడం వలన ప్రయోజనం ఉంటుందా అనే విషయమై పూర్తి స్థాయిలో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది. అయితే ప్రాథమిక దశలో ప్రత్యేకంగా జీర్ణవ్యవస్థకు సంబంధించి పెద్దపేగు క్యాన్సర్‌ రాకుండా నివారిస్తుందని తేలింది. పెద్ద పేగుకు గాయమైప్పుడు ఒక్కోసారి అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. ఇటీవల పెద్దపేగుకు గాయమైన 44 మందిపై 30 రోజుల పాటు జరిపిన పరిశోధనల్లో కుర్కుమిన్‌ చేసే మేలు గురించి వెల్లడైంది. అలా గాయపడ్డవారికి రోజుకు నాలుగు గ్రాముల కుర్కుమిన్‌ అందేలా చేశారు. దీంతో పెద్ద పేగులో గాయాలు 40 శాతం నయమయ్యాయి. దీనిని బట్టీ చూస్తే క్యాన్సర్‌కు సంప్రదాయ  చికిత్సలో కుర్కుమిన్‌ను ఔషధంగా వినియోగించే రోజు ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది.

ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన కీళ్ళ నొప్పులు (ఆర్థరైటిస్‌) ఇప్పుడు దాదాపు అన్ని దేశాల ప్రజలను వేధిస్తున్నాయి. కీళ్ళ నొప్పుల్లో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా మోకాలి జాయింట్లలో నొప్పితో బాధపడేవారే ఎక్కువ. కుర్కుమిన్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్‌ ఆ బాధను నివారిస్తుంది. ఈ విషయం నిజమని అనేక అధ్యయనాల్లో రుజువైంది కూడా. రూమటాయిడ్‌ ఆథ్రిటిక్‌తో బాధపడేవారిపై జరిపిన అధ్యయనంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ కన్నా కుర్కుమిన్‌ అధిక ప్రభావం చూపినట్లు వెల్లడైంది. దేహంలో వివిధ భాగాల్లో వచ్చే కీళ్ళనొప్పులను నివారించడంలో కుర్కుమిన్‌ మెరుగైన ప్రభావం చూపుతుందని అనే పరిశోధనులు చెబుతున్నాయి.

 
వివిధ కారణాల వల్ల కుంగుబాటుకు (డిప్రెషన్‌) గురైనవారికి చికిత్సలో కుర్కుమిన్ ఆశాజనకమైన ప్రభావం చూపినట్లు  ఒక అధ్యయనంలో వెల్లడైంది. డిప్రెషన్‌లో ఉన్న 60 మందిని మూడు బృందాలుగా విభజించారు. ఒక బృందంలోని రోగులకు ప్రొజాక్‌ మాత్రలను, రెండో బృందంవారికి ఒక గ్రాము కుర్కుమిన్‌, మూడో బృందం వారికి ప్రొజాక్‌ మాత్రలతో పాటు కుర్కుమిన్‌ను కూడా ఇచ్చారు. ఆరు వారాల తర్వాత ప్రొజాక్‌ మాత్రలు వేసుకున్న రోగుల్లో కనిపించిన ఫలితమే కుర్కుమిన్‌ తీసుకున్నవారిలోనూ కనపడింది. అయితే ఈ రెండూ తీసుకున్న మూడో బృందంలోని రోగుల్లో మరింత మెరుగైన ఫలితాలు వచ్చినట్లు గుర్తించారు. మెదడులో హిప్పోకాంపస్‌ అనే ప్రాంతం కుచించుకుపోవడం కుంగుబాటుకు దారితీస్తుంది. డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు కుర్కుమిన్‌ ఎంతో మేలు చేస్తుందని రుజువైంది. సెరొటోనిన్‌ అనే న్యూరో ట్రాన్సిమిటర్లను ఉత్తేజపరిచడంలో పసుపు కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడైంది. అందువల్ల తినే పదార్థాలు, తాగే పానీయాల్లో పసుపు తప్పనిసరిగా ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.
 








Zinger with mango flavour

Neredu good for diabetic patients

Mirapa chettu

Kanda yam

Saturday 21 July 2018

ముల్లంగి

  • ముల్లంగి జ్యూస్‌ తరుచూ సేవిస్తూ ఉంటే కాలేయ సంబంధ వ్యాధులు నయమవుతాయి.
  • ముల్లంగి ఆకుల్ని, దుంపని ఎండబెట్టి, మెత్తగా దంచి, ఆ పొడిని తేనెతో కలిపి రోజుకు ఒక చెంచా చొప్పున తీసుకుంటే, శరీరంలోని ఏ అవవయం లోనైనా వాపూ, నొప్పి ఉంటే తగ్గిపోతాయి.
  • పచ్చి ముల్లంగి దుంపలు, ఆకుల రసాన్ని తరుచూ తాగుతూ ఉంటే, సాఫీగా విరేచనమవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కొన్ని రకాల లివర్‌ వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
  •  ముల్లంగి విత్తులను బాగా ఎండబెట్టి, మెత్తగా దంచి, ఆ పొడిని అన్నంలో రోజూ కలిపేసుకుని తింటూ ఉంటే స్త్రీలలో రుతు సంబంధ వ్యాధులు నయమవుతాయి.
  • ఆగకుండా వెక్కిళ్లు వస్తున్నప్పుడు కాస్తంత ముల్లంగి రసం తాగితే వెంటనే తగ్గిపోతాయి.
  • విపరీతమైన జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్న వారు ముల్లంగి రసం తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
  • మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించడంలో ముల్లంగి తోడ్పడుతుంది. ముల్లంగిని ఆకులతో సహా వండుకుని తింటూ ఉంటే అసలు ఆ రాళ్లు ఏర్పడే అవకాశమే ఉండదు.
  • ముల్లంగి రసానికి నాలుగో వంతు నువ్వుల నూనె కలిపి, నూనె మాత్రమే మిగిలేలా కాచి భద్ర పరుచుకోవాలి. ఈ నూనెను వడబోసి, చెవిపోటు, చెవిలో హోరు బాధితుల చెవిలో కొన్ని చుక్కలు వేస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. కీళ్లవాపులు, నొప్పులు ఉన్న చోట ఈ నూనెతో మర్దన చేస్తే ఆ సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది.

Wednesday 18 July 2018

Vakkayalu chatni




















How to make chatni ?
ingradients :
vakkayalu 500 grams, salt 50 grams, mirchi powder 100 grams, turmeric  one tea spoon, cumin seeds 1 tea spoon, methi powder 1 tea spoon , oil 100 grams

Process:
Wash  the vakkyalu  and dry them with cloth. in the frying pan put some oil. let it heated.   Add the cumin seeds, methi power and put all the vakkayalu in it.    see it that the vakkyalu got heated/semi boiled. 
Then stop the stove.   Let the vakkayalu cooled in the  frying pan .  Later on put it mixer and grind it , to become paste.   

Then vakkayalu chatni is ready 

Friday 29 June 2018

Apples





యాపిల్ తొక్కలో ఉండే దాదాపు పన్నెండురకాల రసాయనాలు కేన్సర్ కణాలను సమర్థవంతంగా అడ్డుకుంటాయంటున్నారు కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు. ట్రిటర్‌పెనాయిడ్స్‌గా(Triterpenoid) పిలవబడే ఈపదార్ధాలు కాలేయం, పెద్దపేగు, రొమ్ము కేన్సర్లకు సంబంధించిన కణాల పెరుగుదలను అడ్డుకుంటాయట. అంతేకాదు ధ్వంసమైన కేన్సర్ కణాలను శరీరంలో నుంచి సమర్ధవంతగా బయటకు పంపిస్తాయి.  యాపిల్‌పండు శరీరంలో సహజ యాంటీఆక్సిడెంట్‌గానూ పనిచేస్తుంది. యాపిల్‌లోని విటమిన్లు, మినరల్స్ వల్ల శరీరాన్ని ఆరోగ్యవంతం చేస్తాయి. ప్రతిరోజూ ఒక యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. చర్మ సంబంధమైన వ్యాధులు కూడా తగ్గుతాయి. 

Wednesday 27 June 2018

avise ginjalu


  • అవిసె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వేడిని పుట్టిస్తాయి. ఫలితంగా శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీంతో శరీర బరువు కూడా తగ్గుతుంది.
  • వీటిల్లో ప్రోటీన్‌ అధికంగా ఉంటుంది. ప్రోటీన్‌లు శరీర బరువు తగ్గుదలలో విశేషంగా తోడ్పడుతాయి.
  • అవిసెల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. దాంతో తినే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
  • వీటిల్లో ఒమెగా3 ఫాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అవిసెగింజలను రోజువారీ ఆహారంలో తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
  • అవిసె గింజల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ గుణాలు మోకాళ్ల నొప్పులు రాకుండా చేస్తాయి.
  • అవిసెల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల నేరుగా తింటే సరిగ్గా జీర్ణం కాదు.అందుకే సూప్‌, సలాడ్‌ల రూపంలో భోజనంతో పాటుగా వీటిని తీసుకోవాలి.
  • Saturday 23 June 2018

    vittanala molakalu

    • మొలకలు పోషకాల నిధి. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, ఆర్గానిక్‌ కాంపౌండ్లు బాగా ఉంటాయి. అలాగే ప్రొటీన్లు, డయటరీ ఫైబర్‌ కూడా వీటిల్లో పుష్కలం. విటవిన్‌-కె, ఫొలేట్‌, నియాసిన్‌, విటమిన్‌-సి, ఎ, రిబోఫ్లేవిన్‌లు కూడా వీటిల్లో ఉన్నాయి.
    • మాంగనీసు, కాపర్‌, ఐరన్‌, జింకు, మెగ్నీషియం, కాల్షియం ఖనిజాలు ఉన్నాయి.
    • మొలకల్లో రకరకాల ఎంజైములు ఉన్నాయి. ఇవి జీర్ణక్రియ బాగా జరిగేలా సాయపడతాయి.
    • పోషకాలు శరీరంలో కణాలను ఉత్పత్తిచేయడం, వాటిని ఆరోగ్యంగా ఉంచడం, శరీర భాగాలు దెబ్బతినకుండా కాపాడడం, ఎముకల పెరుగుదలకు తోడ్పడతాయి. చర్మం పునరుత్పత్తికి కూడా ఇవి సహకరిస్తాయి.
    •  ఐరన్‌ లోటు వల్ల రక్తహీనత వస్తుంది. మొలకలు రక్తహీనతను తగ్గిస్తాయి.
    • మొలకల్లో న్యూట్రియంట్లు ఎంత ఎక్కువగా ఉంటాయో.. క్యాలరీలు అంత తక్కువ ఉంటాయి. అందుకే మొలకలు ఎన్ని తిన్నా ఇబ్బంది లేదు. పైగా వీటిని తినడం వల్ల కడుపు నిండుగా ఉండి తొందరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గుతారు.
    • మొలకలు తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
    • క్యాన్సర్‌, గుండెజబ్బులను నిరోధిస్తాయి.
    •  శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది.
    • మొలకలు కళ్లకు కూడా ఎంతో మంచివి. వీటిని తినడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. కాటరాక్ట్‌, మాక్యులర్‌ డిజెనరేషన్‌లను మొలకలు నిరోధిస్తాయి.
    • రకరకాల ఎలర్జీలను తగ్గిస్తాయి.
    • పిల్లల్లో పుట్టుకతో వచ్చే న్యూరల్‌ ట్యూబ్‌ లోపాల వంటి వాటిని కూడా మొలకలు అరికడతాయి

    chittamutti for joint pains

    • చిట్టాముట్టి వేరును నూరి ఆవుపాలు, నువ్వులనూనె కలిపి మరిగించి మర్దన చేస్తూ, ఓ రెండు స్పూన్ల కషాయాన్ని పాలతో రోజూ రెండు పూటలా సేవిస్తే, కీళ్ల నొప్పులు, సయాటికా సమస్య, గౌట్‌ నొప్పులు తగ్గుతాయి.
    • 5 గ్రాముల వేరు చూర్ణాన్ని తేనెతో కలిపి, కప్పు పాలతో రెండు పూటలా సేవిస్తే ఎర్రబట్ట, తెల్లబట్ట సమస్యలు తొలగిపోతాయి.
    • 60 గ్రాముల వేరు ముద్దను ఒక కప్పు పాలు, ఒక కప్పు నీరు కలిపి సగం మిగిలే దాకా మరిగించి, తగినంత చక్కెర వేసుకుని తాగుతూ ఉంటే గర్భ స్రావం కాకుండా ఆగిపోతుంది.
    • 10 గ్రాములు వేర్లను 5 గ్రాముల ఇప్ప బెరడును నలియగొట్టి పావు లీటర్‌ నీళ్లలో వేసి మరిగించి వడబోసి, అందులో 25 గ్రాముల చక్కెర కలిపి రోజూ రెండు పూటలా సేవిస్తే వీర్యం చిక్కబడుతుంది.
    • చిట్టాముట్టి వేర్లు, పల్లేరు వేర్లు సమానంగా నీళ్లలో కలిపి, కాచి చేసిన కషాయాన్ని 30 నుంచి 50 మి. లీ మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తే అర్శమొలలు తగ్గుతాయి.

    Thursday 21 June 2018

    gurivinda

    • గురివింద గింజలపై ఉండే పెంకును తొలగించి, ఆ పప్పును చూర్ణం చేసి, తగినంత కొబ్బరి నూనె కలపాలి. ఆ ద్రావణాన్ని పేనుకొరికిన చోట రోజూ మూడు పూటలా రాస్తే, ఆ సమస్య తొలగిపోతుంది.
    • ఆకులను మెత్తగా నూరి నువ్వుల నూనెలో వేసి కాచి, వడగట్టి, ఆ తైలాన్ని ప్రతిరోజూ వెంట్రుకల కుదుళ్లకు పట్టిస్తే, రాలడం ఆగిపోవడంతో పాటు జుత్తు బాగా పెరుగుతుంది.,
    • ఆకుల రసాన్ని పూతగా పూస్తూ ఓ 15 నిమిషాల పాటు ఎండలో ఉంటే, కొంత కాలంలో తెల్లమచ్చలు (ల్యూకోడర్మా) తగ్గుతాయి.
    • తెల్ల గురివింద వేరు గంధాన్ని కణతలకు పూస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
    • కొద్దిపాటి పచ్చి ఆకులను నమిలి తింటూ ఉంటే, బొంగురు గొంతు సమస్య తొలగిపోతుంది.
    • మూడు గ్రాముల గురివింద వేరు చూర్ణాన్ని పాలతో కలిపి సేవిస్తూ ఉంటే, వీర్యవృద్ధి కలుగుతుంది.
    • గుప్పెడు ఆకులను ఆముదంతో వెచ్చచేసి కడితే వాపులు తగ్గుతాయి.
    • పావు లీటరు నువ్వుల నూనెకు 1 లీటరు గుంటగలగర ఆకు రసం, 125 గ్రాముల గురివింద గింజల చూర్ణం కలిపి నూనెలో ఉడికించి లేపనంగా వేస్తే, ఎగ్జిమా, దురదలు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, పలురకాల ఇతర చర్మవ్యాధులు నయమవుతాయి.
    • రెండు గ్రాముల ఆకు చూర్ణానికి సమానంగా, చక్కెర కలిపి సేవిస్తే దగ్గు తగ్గిపోతుంది.

    ulli kadalu / onion shoots




    ఉల్లి కాడలను ఆహారపదార్ధాల తయారీలో ఉపయోగించడానికి చాలామంది ఇష్టపడరు. దీన్ని ఆహార పదార్థాల ద్వారా తీసుకోవడం వలన పలుఆరోగ్యసమస్యలు తలెత్తుతాయన్న అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఇది తప్పు అంటున్నారు నిపుణులు. వీటిని ఆహారపదార్థాల్లో ఉపయోగించడం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని వారు చెబుతున్నారు వీటికి చెడు కొలస్ట్రాల్‌నూ, కాలేయం చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించే గుణముంది.. అంతే కాకుండా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి ఇది దివ్యమైన ఔషధం. కెలొరీలు కొవ్వు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండే ఉల్లి కాడలని తరచుగా తినేవారిలో అధికబరువు సమస్య తలెత్తదు.



    • కేన్సర్‌ రిస్కును తగ్గిస్తుంది.
    • ఉల్లికాడల్లో పీచుపదార్థాలు అధికంగా ఉండడంతో జీర్ణక్రియ బాగుంటుంది.
    • ఉల్లికాడల్లో కెరొటనాయిడ్స్‌ ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగు పరుస్తాయి.
    • జలుబు వల్ల తలెత్తే నెమ్మును సైతం తగ్గిస్తుంది.
    • గుండె ఆరోగ్యానికి ఉల్లికాడలు ఎంతో మంచివి.
    • ఇందులోని యాంటాక్సిడెంట్లు డిఎన్‌ఎ, సెల్యులర్‌ టిష్యూలు దెబ్బతినకుండా కాపాడతాయి.
    • ఉల్లికాడల్లోని విటమిన్‌-సి కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దాంతో రక్తపోటు సమస్య ఉండదు. రక్తపోటు లేకపోతే గుండెజబ్బుల బారిన తొందరగా పడరు.
    • ఉల్లికాడల్లో విటమిన్‌-సి, కెలు బాగా ఉన్నాయి. ఇవి ఎముకలు శ క్తివంతంగా పనిచేసేలా సహకరిస్తాయి. విటమిన్‌-కె ఎముకల దృఢత్వాన్ని కాపాడుతుంది.
    • దీనిలోని యాంటీ-బాక్టీరియల్‌, యాంటీ-ఫంగల్‌ సుగుణాల వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు.
    • రక్తంలోని బ్లడ్‌షుగర్‌ ప్రమాణాలను తగ్గిస్తుందని కూడా అధ్యయనాల్లో వెల్లడైంది.
    • గాస్ర్టో ఇంటస్టైనల్‌ సమస్యల నుంచి సాంత్వననిస్తుంది. డయేరియా వంటివాటిని నిరోధిస్తుంది. ఆకలిని పెంచుతాయి.
    • శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగేట్టు చేస్తుంది.
    • డయాబెటి్‌సతో బాధపడేవారికి బ్లడ్‌షుగర్‌ ప్రమాణాలను తగ్గిస్తుంది.
    • ఆర్రైటిస్‌, ఆస్తమాలను నిరోధిస్తుంది.
    • జీవక్రియ సరిగా జరిగేలా సహకరిస్తుంది.
    • ఉల్లికాడల్లోని అలిసిన్‌ చర్మానికి ఎంతో మంచిది. ముఖ్యంగా చర్మం ముడతలు పడకుండా ఇది కాపాడుతుంది.

    Tuesday 19 June 2018

    Kottimeera






    కొత్తిమీరకు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు కూడా ఉంటాయి. అవేంటంటే...
    •  శరీరంలోని విషపూరిత లోహాలను బయటకి వెళ్లగొడుతుంది
    •  హృదయ కండరాల జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది
    •  మధుమేహాన్ని తగ్గిస్తుంది
    •  దీన్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
    •  ఒత్తిడి, ఆందోళనలను తొలగిస్తుంది
    •  నిద్ర పట్టేలా చేస్తుంది 
    •  రక్తపోటు తగ్గిస్తుంది
    •  దీనికి యాంటీ ఫంగల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలుంటాయి.

    కొత్తిమీరలో అనేక పోషక పదార్థాలు ఉంటాయి. కొత్తిమీర ఆకుల్లో, కాడల్లో పీచు పదార్థాలు, విటమిన్లు పుష్కలం. కెలోరీలూ తక్కువే. యాంటీ ఆక్సిడెంట్లు అధికం కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తుంది. ఇందులో శరీరానికి ఉపయోగపడే సుగంధ నూనెలు, పోలీఫినాల్స్‌ అపారం. పొటాషియం, మాంగనీసు, మెగ్నీషియం, ఐరన్‌ ఎక్కువగా ఉండటం వల్ల జీవకణాల ఆరోగ్యానికి, గుండె లయ క్రమబద్ధీకరణకు, రక్తపోటు నియంత్రణకు దోహదం చేస్తుంది. ఇంకా ఫోలిక్‌ యాసిడ్‌, రిబోఫ్లోవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-ఎ, బీటా కెరోటిన్‌, విటమిన్‌-సి లభిస్తాయి. ముఖ్యంగా మెదడు కణాలు, చర్మకణాల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్‌-ఎ, శరీర నిర్మాణానికి కీలకమైన విటమిన్‌-కె పుష్కలం. 100 గ్రాముల కొత్తిమీరలో కేవలం 23 కెలోరీలే ఉంటాయి. కానీ రోజువారీ అవసరాలకు కావాల్సిన మొత్తంలో విటమిన్‌-సి, విటమిన్‌-ఎ, విటమిన్‌-కె లభిస్తాయి. మసాలాలో ప్రధాన దినుసుగా ఉండే ధనియాలు కొత్తిమీర విత్తనాలే. అయితే, మనం ఎంచుకునే కొత్తిమీర తాజాగా ఆకుపచ్చగా ఉండాలి. తక్కువగా ఉడికించాలి. అప్పుడే దానిలోని పోషక ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు.



    Tuesday 12 June 2018

    Gorinta Mehandi

















































    ఎన్ని ఫ్యాషన్లు వచ్చినా అతివల అందాన్ని... ఆకర్షణను పెంచేది గోరింటా కే..
    తొలకరి జల్లులకు లేలేత ఆకులతో గోరింట విరగపూస్తుంది. ఈ గోరింటాకును యువతులు ఎంతో ఇష్టంగా చేతులకు పెట్టుకుంటారు.
    చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిదిగా అయుర్వేద వైద్యులు సూచిస్తారు. కొత్తగా పెళ్లయిన యువతులు సంప్రదాయంగా గోరింటాకును పెట్టుకుంటారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గోరింటాకు పెట్టుకొని మురిసిపోతారు. గోరింటాకు పెట్టుకోవడం అయిదోతనంగా మహిళలు భావిస్తారు. పెళ్లికాని అమ్మాయిలకు గోరింటా బాగా పండితే మంచి మొగుడు వస్తాడని విశ్వసిస్తారు.
    ఇందుకోసం మహిళలు గోరింటాకుతో ప్రత్యేక డిజైన్లు వేసుకుంటారు. మన సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే విధంగా మహిళలు గోరింటాకుతో ఆకర్షనీయమైన డిజైన్లను వేసుకోవడానికి పోటీ పడుతారు. కొత్తగా పెళ్లైన యువతులు గోరింటాకుతో సంబరాలు జరుపుకుంటారు. డిజైన్లు వేయడానికి ప్రత్యేకంగా బ్యూటీపార్లర్లు కూడా వెలుస్తున్నాయి.మరోవైపు అందంతోపాటు గోరింటాకు ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుంది. గోరింటాకు స్వయంగా తయారు చేసుకోవడానికి మహిళలు ఎక్కువగా ఇష్టపడుతారు.
    పల్లెల్లో లేలేతని ఆకులు తెచ్చుకొని రోటిలో మెత్తగా రుబ్బుకొని చింతపండు,
    పెరుగు కలుపుకొని చేతులకు అందంగా పెట్టుకుంటారు. పాదాలకు పారాణిగా పూసుకుంటారు. పట్టణాల్లో గోరింటాకు కోన్‌లతో రకరకాల డిజైన్లను వేసుకుంటారు. పల్లెల్లో కూడా కోన్‌లను ఉపయోగిస్తారు.
    గోరింటాకు ఆరోగ్యానికీ మంచిదే...
    గోరింటాకు కేవలం అందం కోసమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉందని ఆయుర్వేదులు చెబుతున్నారు.
    అతివల చేతులు ఎక్కువగా నీటిలో నానడంతో పుండ్లు, ఎలర్జీ వస్తాయి. దీని నివారణకు గోరింటాకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.
    గోరింటాలో యాంటీబ యాటిక్‌ లక్షణా లు ఉండడం వల్ల కాళ్లకు, చేతు లకు క్రిములు దరి చేరనీయ కుండా రక్షణగా నిలుస్తుంది.

    అంతేకాకుండా రక్తపోటు కూడా తగ్గిస్తుందని చెబుతారు.

    నువ్వుల నూనె లో గోరింటాకు వేసి మరి గించి తలకు రాసు కుంటే కాలేయ రోగాలకు, నోటిపూతను తగ్గిస్తుందని చెబుతా రు.

    కీళ్ల నొప్పులు, వాపు కూడా గోరింటాకుతో తగ్గి పోతుందని కొన్ని పరిశోధనల్లో నిరూపితమైంది

    Dalchina Chekka Cinnamom bark

    దాల్చిన చెక్క పరిష్కరించే శారీరక రుగ్మతలు ఇవే!
    • మధుమేహంలో హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది.
    • చెడు కొలెస్ట్రాల్‌ను క్రమబద్ధం చేస్తుంది.
    • దీన్లో ఇన్‌ఫెక్షన్లతో పోరాడే సహజసిద్ధమైన ఎలిమెంట్లు ఉంటాయి.
    • ఆర్థ్రరుటిస్‌ నొప్పులను తగ్గిస్తుంది.
    • పదార్థాలు పాడవకుండా కాపాడుతుంది.
    • దీన్లో పీచు, కాల్షియం, ఐరన్‌, మాంగనీసు ఉంటాయి.
    • నెలసరి నొప్పులకు విరుగుడుగా పని చేస్తుంది.
    • వంధత్వాన్ని నివారించి, శరీరంలోని హార్మోన్లలో హెచ్చుతగ్గులను సరి చేస్తుంది.
    • అల్జీమర్‌, పార్కిన్‌సన్‌, మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌, మెనింగ్జయిటిస్‌, బ్రెయిన్‌ ట్యూమర్‌ లాంటి మెదడు కణాల మరణంతో తలెత్తే వ్యాధులను అదుపు చేస్తుంది.

    Sunday 10 June 2018

    Eetha pallu / fruits


    Jackfruit Seeds




















    • పనస పండులో ఎ, సి, ఈ, కె, బి6, నియాసిన్‌ విటమిన్లతో పాటు రక్తం తయారీకి అవసరమైన కాపర్‌, మాంగనీస్‌, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనత ముప్పును అడ్డుకుంటాయి.
    • పనస గింజల్లో ప్రొటీన్లు మెండు. అందుకే వీటిని పలురకాల వంటకాల్లో రుచికోసం వాడతారు. పప్పు ధాన్యాలలో లభించే పోషకాల్లో దాదాపు ఈ గింజల్లో లభిస్తాయి.
    • తల భాగంలో రక్తప్రసరణ సవ్యంగా జరిగేందుకు పనస పండు తోడ్పడుతుంది. ఫలితంగా శిరోజాలు ఏపుగా పెరుగుతాయి.
    • వీటి గింజల్లోని విటమిన్‌ ఎ కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు పొడిజుట్టు, వెంట్రుకలు కొస భాగంలో చిట్లిపోవడం వంటి సమస్యలను నివారించి, శిరోజాలను సంరక్షిస్తుంది.
    • పనస పండులోని సి విటమిన్‌ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూను అడ్డుకుంటుంది..
    • తక్కువ క్యాలరీలు ఉన్నప్పటికీ, ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌ చక్కెరలు శరీరానికి వెంటనే శక్తినందిస్తాయి. ఈ పండులో కొలెస్ట్రాల్‌ ఉండదు. అందుకే దీన్ని ‘హెల్తీఫుడ్‌’గా తీసుకోవచ్చు.
    • పనస గింజల్ని నిమిషం పాటు పాలలో నానబెట్టాలి. వీటిని పొడి చేసుకొని చర్మ ముడతల మీద రాసుకోవాలి. ఇలా 6 వారాలు అప్లై చేస్తే ముడతలు తగ్గి, అందంగా కనిపిస్తారు.
    • ఎండిన పనస గింజల్ని పాలు, తేనెలో నానబెట్టి, మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాదనంతో వెలిగిపోతుంది.
    • ుఽ వీటి గింజల్ని నేరుగా తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తగ్గిపోతుంది. ఈ గింజల్లోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
    • ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫ్లేవనాయిడ్స్‌, ఫైటో న్యూట్రియెంట్స్‌ ఫ్రీరాడికల్స్‌ బయటకు పంపిస్తాయి. దాంతో కేన్సర్‌ వ్యాధి నుంచి రక్షణనిస్తాయి.
    • వీటి గింజల్లోని పొటాషియం, రక్తంలోని సోడియం నిల్వల్ని నియంత్రిస్తుంది. అధిక, అల్ప రక్తపీడనం, గుండెపోటు వచ్చే ముప్పును నివారిస్తుంది.
    • పనసలోని కొవ్వులు పెద్దపేగులోని విషపదార్థాలను తొలగిస్తాయి. పెద్దపేగు కేన్సర్‌ నుంచి కాపాడుతాయి.
    • ఎముకల దృఢత్వానికి అవసరమైన కాల్షియం వీటిల్లో లభిస్తుంది. ఆస్టియోపోరోసిస్‌ ముప్పును తగ్గిస్తుంది. అస్తమాతో బాధపడేవారు పనసపండు తింటే ప్రయోజనం ఉంటుంది.
    • థైరాయిడ్‌ గ్రంథి పనితీరుకు అవసరమైన కాపర్‌ పనసలో లభిస్తుంది.
    • దీనిలోని విటమిన్‌ బి6, రక్తంలో హోమోసిస్టిన్‌ అమినో ఆమ్లం నిల్వల్ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పనసలోని కెరోటినాయిడ్స్‌ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, టైప్‌ 2 డయాబెటీస్‌, గుండె జబ్బుల్ని నివారిస్తుంది. 

    Saturday 9 June 2018

    Baniyan tree leaves and fruits

    వటపత్ర శాయి కి వరహాల లాలి ..... 
    శ్రీ కృష్ణుడు వట పాత్ర శాయి .... మహా విష్ణువు వటపత్ర శాయి.

    అలాంటి వట వృక్షం క్రింద  
    సదా  శివుడు , దక్షిణా మూర్తి రూపం లో ఉండి , శిష్యులకు , మౌనo గా జ్ఞాన బోధ చేస్తుంటాడు. 


    "చిత్రం వటతరో ర్మూలే వృద్ధా శ్శిష్యా గురుర్యువా
    గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్న సంశయాః "


    దక్షిణామూర్తి స్వరూపాన్ని మహర్షులు ప్రత్యక్షంగా దర్శనం చేసిన కాలాన ఆయన గురించి చెప్పిన శ్లోకమిది. అక్కడ గురువు వటవృక్షమూలాన చిన్ముద్రధారియైు, మౌనియైు, శిష్యపరివేష్టితుడై కూర్చుని ఉన్నాడట.

    Saturday 2 June 2018

    Dates Kharjur

    ఖర్జూరాలు ఎంతో మధురంగా ఉంటాయి. చిన్నా, పెద్దా అందరూ వీటిని ఎంజాయ్‌ చేస్తారు. ఎన్నో స్వీట్లల్లో ‘రాణి’ అయిన ఈ ఖర్జూరాల్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. అవేమిటంటే...
    నిత్యం ఖర్జూరాలు తింటే మలబద్ధకం సమస్య పోతుంది.
    ఎముకలను దృఢపరిచే ఐదు సూపర్‌ ఖనిజాలు వీటిల్లో ఉన్నాయి.
    చిన్నపేగులో తలెత్తే పలు సమస్యలను నివారిస్తాయి.
    ఖర్జూరాల్లో ఖనిజాలు ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇవి మంచి డైటరీ సప్లిమెంట్‌.
    వీటిల్లో ఆర్గానిక్‌ సల్ఫర్‌ ఉంది. ఇది అన్నింటిలో ఉండదు. దీనివల్ల చర్మ ఎలర్జీలతో పాటు సీజనల్‌గా తలెత్తే ఎలర్జీలు కూడా తగ్గుతాయి.
    డైట్స్‌ తినడం వల్ల బరువు పెరుగుతారు. సన్నగా ఉన్నవాళ్లు లావు అవ్వాలంటే వీటిని తినొచ్చు.
    వీటిల్లో షుగర్‌, పోషకాలతోపాటు అత్యవసర విటమిన్లు కూడా ఎన్నో ఉన్నాయి.
    శరీరానికి తగినంత శక్తినిస్తాయి.
    నరాలు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
    బ్రెయిన్‌ చురుగ్గా పనిచేస్తుంది.
    గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
    లైంగికశక్తిని పెంచుతాయి.
    ముక్కు, చెవి, గొంతు సమస్యలను పరిష్కరిస్తాయి.
    రేచీకటి సమస్యను నివారిస్తాయి.
    మత్తును పోగొడతాయి. ముఖ్యంగా పరిమితి మించి ఆల్కహాల్‌ తాగినవాళ్లకు ఉదయం లేచిన వెంటనే వీటిని తీసుకుంటే హ్యాంగోవర్‌ బాధ ఉండదు.
    బాగా పండిన ఖర్జూరం పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. డైటరీ ఫైబర్‌ బాగా ఉంటుంది. ఇవి తింటే డయేరియా తగ్గుతుంది. జీర్ణశక్తిపై కూడా బాగా పనిచేస్తాయి.  
    కొలెస్ట్రాల్‌ పరిమాణాలను క్రమబద్ధీకరిస్తాయి.
    రక్తపోటును చక్కగా నియంత్రిస్తాయి.
    విటమిన్‌-సి, డిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం సాగే గుణాన్ని పెంచుతాయి.
    వీటిని తరచూ తినడం వల్ల చర్మం ముడతలు పడకుండా యంగ్‌గా కనిపిస్తారు.
    జుట్టు రాలిపోకుండా సంరక్షిస్తాయి. వీటిల్లో ఐరన్‌ పుష్కలంగా ఉండడం వల్ల మాడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
    జుట్టు పెరుగుతుంది.
    ఇన్ఫ్లమేషన్‌ తగ్గుతుంది.
    వీటిల్లో మెగ్నీషియం పాళ్లు ఎక్కువ ఉండడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
    గర్భిణీలకు ఇవి ఎంతో మంచి ఫుడ్‌.
    పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగిస్తాయని అధ్యయనాలు చెపుతున్నాయి.

    “Date flesh is found to be low in fat and protein but rich in sugars, mainly fructose and glucose. It is a high source of energy, as 100 g of flesh can provide an average of 314 kcal. Ten minerals were reported, the major being selenium, copper, potassium, and magnesium.”

    Dates contain Vitamins B-complex and C. By consuming 100 grams of dates can provide over 15 per cent of the recommended daily allowance from selenium, copper, potassium, and magnesium.

    The fruit is rich in dietary fibre and antioxidants (mainly carotenoids and phenolics) as well.

    Sunday 20 May 2018

    Keep Cool in Summer

     వేసవిలో వేడి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి  కొన్ని సూచనలు :-
    • ఎండాకాలం ఉదయం లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం మంచిది. తాజా పళ్లు, ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నిమ్మరసానికి బదులుగా కొబ్బరినీళ్లు, పుచ్చకాయల జ్యూస్‌, కీరాజ్యూస్‌ తీసుకుంటే శరీరాన్ని చల్లబరుస్తాయి.
    • సమ్మర్‌లో ఉదయం అల్పాహారం తక్కువగా తీసుకుంటారు కాబట్టి లంచ్‌ మాత్రం హెవీగానే ఉండాలి. పెరుగుకు బదులు మజ్జిగ బెటర్‌ ఛాయిస్‌ అవుతుంది. ఆహారపదార్థాల్లో మసాలాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. ద్రవాహారాలు హాయిగా ఉంటాయి.
    • చల్లటి ఫ్రిజ్‌ వాటర్‌ను దూరం పెట్టాలి. కూల్‌డ్రింక్స్‌ కూడా మంచిది కాదు. అవి జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. చక్కెర, ఐస్‌క్రీమ్‌లు వేసవిలో ఇబ్బంది కలిగిస్తాయి. చల్లటి పండ్లు తింటే ఏమీ కాదు.
    • ఆవాలు, అల్లం, మిరపకాయలు, కారంతో పాటు టోమాటో, వెల్లుల్లి, మిరియాలను కూడా దూరం పెట్టాలి.
    • కూలింగ్‌ హెర్బ్స్‌గా చెప్పుకునే పుదీనా, మెంతికూర, కరివేపాకు, సోంపులను వంటల్లో ఎంత ఉపయోగిస్తే అంత మంచిది. వీటితో పాటు కావాలంటే జీలకర్ర, దాల్చినచెక్క, పచ్చ యాలకులను వాడొచ్చు. బ్రకోలీ, పొట్లకాయ, ములక్కాయలు, కీర, తెల్ల గుమ్మడికాయలు శరీరానికి కావాల్సినంత చల్లదనాన్ని ఇస్తాయి.
    • పాలు, కొబ్బరి, వెన్న, నెయ్యి... ఏవైనా సరే కొద్ది పరిమాణంలో వాడితే మంచిది. అయితే వీటిని తప్పకుండా వేడి చేయాలి. వేపుళ్లను దూరం పెడితే జీర్ణక్రియ సరిగ్గా జరిగి, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
    • వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయలు, మామిడి పండ్లు, చెరుకు, పనసపండ్లను రోజంతా అప్పుడప్పుడు తింటూ ఉండాలి.

    Wednesday 16 May 2018

    grapes

    నల్ల  ద్రాక్షలు వేసవి తాపానికి చల్లదనాన్ని సమకూరుస్తాయి.  ద్రాక్షలో ఖనిజలవణాలు ఆరోగ్యానికి రక్షణ కవచాలుగా పని చేస్తాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అజీర్తి, కంటి సమస్యలు, మరెన్నో జబ్బుల నివారణకు ద్రాక్ష పెట్టింది పేరు. ద్రాక్ష చక్కటి రుచితోపాటు ఆరోగ్యానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ద్రాక్షను వాడాలని పోషకాహర నిపుణులు తెలుపుతున్నారు. ద్రాక్షలో సీ-విటమిన్‌, సీ- విటమిన్‌తోపాటు విటమిన్‌-ఏ, బీ6, ఫోలిక్‌ ఆమ్లంకూడా వీటిలో పుష్కలంగా ఉన్నాయి.
    పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫా స్పరస్‌, మెగ్నీషియం, సెలీనియంలాంటి ఎన్నో రకాల ఖనిజలవణాలు ద్రాక్షలో స మృద్ధిగా ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ద్రాక్షలో ప్లేవ్‌నాయిడ్స్‌లాంటి శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండ టంవల్ల వయస్సు మీద పడటం వల్ల కలిగే ముడతలను తగ్గిస్తాయి. ద్రాక్షలో టీరోస్టిల్‌బీన్‌ అనే పదార్థం గుండెకు రక్షణ ఇస్తాయి.
    ద్రాక్ష తొక్కలో సెపోనిన్లు కొలెస్ట్రాల్‌కు అతుకున్ని దాన్ని శరీరం గ్రహించకుండా నివారిస్తాయి. అంతేకాక ద్రాక్ష రక్తంలో నైట్రిన్‌ ఆక్సైడ్‌ మోతాదును పెంచుతాయి, నైట్రిక్‌ ఆక్సైడ్‌ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా నివారిస్తాయి, గుండెపోటు నివారణకు దో హదపడుతాయి.
    మలబద్దకం, అజీర్తికి మంచి ఔషధంగా పనిచేస్తాయి, ద్రాక్షలు యూరిక్‌ ఆమ్లం సాంద్రతను తగ్గిస్తాయి. తద్వారా ఆమ్లం మోతాదు తగ్గుతుంది. అందువల్ల కిడ్నీలపై పనిభారం తగ్గి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతీరోజు ద్రాక్షలు తీసుకుంటే మాక్యులర్‌ డీజనరేషన్‌ అవకాశం 36శాతం తగ్గిపోతుంది. నీళ్లు కలపకుండా చిక్కని ద్రాక్షరసం తీసుకుంటే మై గ్రేవ్‌నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండు ద్రాక్షలో రెయిసిన్స్‌ ఉండి మలబద్దకం, ఆసిడోసిన్‌, రక్తహీనత జ్వరాలు, లైంగిక సమస్యలను త గ్గించడంతోపాటు కంటి పరిరక్షణలో ద్రాక్ష రక్షణగా కాపాడుతుంది..

    Monday 14 May 2018

    Mango leaves






















    • మామిడి టెంకలోని జీడిని ఎండబెట్టి, ఆ తర్వాత చూర్ణం చేసి, 3 గ్రాముల చొప్పున రోజుకు రెండు సార్లు తేనెతో సేవిస్తే, ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. ఇతరమైన పలు దగ్గు సమస్యలు హరిస్తాయి.
    • జీడి చూర్ణాన్ని 2 గ్రాముల పంచదారతో రోజూ రెండు సార్లు సేవిస్తే, తెల్లబట్ట (లుకోరియా)తో పాటు, కడుపులోని మంట తగ్గుతాయి.
    • జీడి పొడిని జుట్టుకు రాస్తే చుండ్రు తగ్గిపోతుంది.
    •  లేత మామిడి చిగుళ్లు నూరి, 5 నుంచి 15 గ్రాముల ముద్దను పెరుగులో కలిపి రోజుకు మూడు సార్లు సేవిస్తే అతిసార సమస్య ఆగిపోతుంది.
    • రెండు చెంచాల మామిడి పట్ట రసాన్ని గానీ, ఒక చెంచా మామిడి పట్టా పొడిని గానీ సేవిస్తే, వాంతి ద్వారా లేదా, మల విసర్జన ద్వారా వచ్చే రక్తస్రావం ఆగిపోతుంది.,
    • మామిడి ఆకుల కషాయంతో పుక్కిలి పడితే, దంత చిగుళ్ల వాపు, నోటి పూత తగ్గుతాయి.

    Saturday 12 May 2018

    Ravi chettu

    • రావి చెక్కను నీటితో ఉడికించి తయారు చేసిన చిక్కని క షాయాన్ని 50 మి.లీ చొప్పున రోజుకు రెండు సార్లు సేవిస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
    • రావి పండ్లను ఎండబెట్టి పొడిచేసి, ఒక చెంచా పొడిని తేనెతో లేదా వేడినీళ్లతో ఇస్తే, ఉబ్బస రోగం ఉపశమిస్తుంది.
    • రావి చెట్టు బెరడును కాల్చి చేసిన బూడిదను నీటిలో కలిపి వడగట్టి, 30 మీ. చొప్పున అవసరాన్ని బట్టి సేవిస్తే గర్భిణీ స్త్రీలలో వచ్చే వాంతులు తగ్గుతాయి. ఇదే ద్రావణంలో పాలు, పంచదార కలిపి సేవిస్తే స్త్రీలల్లోని పలురకాల గర్భాశ య దోషాలు తొలగిపోతాయి.
    • లేత రావి ఆకులను నూరి కరక్కాయ పరిమాణంలో సేవిస్తే, రక్త విరేచచనాలు తగ్గుతాయి.

    Sunday 6 May 2018

    puttagodugulu

    పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
     ఇందులో డి-విటమిన్‌ బాగా ఉండడం వల్ల చర్మంపై మొటిమలు, ఎలర్జీలు దరి చేరవు.
     ముఖానికి రాసుకునే సీరమ్స్‌లో పుట్టగొడుగుల నుంచి తీసిన పదార్థాలు ఉంటాయి.
     బి1, బి2, బి3, బి5, బి9లు వీటిల్లో ఉన్నాయి. ఇందులోని విటమిన్‌-బి ప్రధానంగా ఒత్తిడి, యాంగ్జయిటీలను తగ్గిస్తుంది.
     ఎలర్జీలు, ఆర్థరైటిస్‌ వంటి జబ్బుల నివారణలో శక్తివంతంగా పనిచేస్తాయి.
     ఇవి సహజసిదఽ్ధమైన మాయిశ్చరైజర్‌ గుణాన్ని కలిగివుంటాయి.
     పుట్టగొడుగుల్లో చర్మానికి కావలసిన హైడ్రైటింగ్‌ గుణాలున్నాయి. అందువల్ల చర్మం ఎంతో మృదువుగా ఉంటుంది.
     పుట్టగొడుగులు తీసుకోవడంవల్ల వయసు కనపడదు. ముఖ్యంగా చర్మం కాంతి విహీనం కాదు. స్కిన్‌టోన్‌ దెబ్బతినదు. వయసు మీదపడ్డం వల్ల తలెత్తే మచ్చలను కూడా ఇవి నివారిస్తాయి. పుట్టగొడుగుల్లో విటమిన్‌-డితో పాటు యాంటి-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వాతావరణ కాలుష్యం వల్ల చర్మంపై తలెత్తే ముడతలు, ఎగ్జిమా వంటి సమస్యలను తగ్గిస్తాయి.
     యాంటి-ఇన్‌ఫ్లమేటరీ, యాంటి-ఆక్సిడెంట్ల సుగుణాలు వీటిల్లో బాగా ఉన్నాయి.
     వీటిల్లో ఫ్యాట్‌, కొలెస్ట్రాల్‌, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ.
     వీటిల్లోని పీచుపదార్థాలు, ఎంజైములు కొలెస్ట్రాల్‌ ప్రమాణాన్ని తగ్గిస్తాయి.
     ఇవి రక్తహీనతను కూడా తగ్గిస్తాయి.
     రొమ్ము, ప్రొస్టేట్‌ కాన్సర్లను అరికట్టడంలో శక్తివంతంగా పనిచేస్తాయి.
     మధుమేహవ్యాధిగ్రస్థులకు లైట్‌ డైట్‌ ఇవి.
     పుట్టగొడుగుల్లో కాల్షియం శాతం అధికం. అందుకే వీటిని తరచూ తినడం వల్ల ఆస్టియోపొరాసిస్‌ తలెత్తదు.
     రోగనిరోధక శక్తిని ఇవి పెంపొందిస్తాయి.
     పుట్టగొడుగుల్లో సహజసిద్ధమైన యాంటిబయోటిక్స్‌ ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.
     పుట్టగొడుగుల్లో పొటాషియం ఎక్కువ ఉంది. ఇది రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. పొటాషియం మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి వృద్ధిచెందుతుంది.
     ఐరన్‌ ప్రమాణాలు కూడా వీటిల్లో బాగా ఉన్నాయి.
     శరీర బరువును తగ్గించడంలో కూడా ఇవి బాగా పనిచేస్తాయి.
     గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి.

    Tuesday 1 May 2018

    Sapota

    సపోటాతో... ఎన్నో పోషకాలు

    వేసవిలో లభ్యమయ్యే వాటిలో సపోటాలు ఒకటి. వేసవిలో ఉష్ణోగ్రతల ధాటికి సాధారణంగానే శరీరాన్ని నిస్సత్తువ ఆవహించడం జరుగుతుంది. ఉన్నట్టుండి బలహీనంగా అనిపిస్తుంది. దీనినుంచి బయట పడాలంటే రెండు మూడు సపోటా పండ్లు తింటే సరిపోతుందని, నిమిషాల్లో శరీరం మళ్లీ శక్తి పుంజుకుంటుందట. సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోజ్‌ వల్ల ఇలా జరుగుతుంది.

    ఉగాది నుంచి మే నెలాఖరు వరకూ లభించే సపోటాలను గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. రాజమహేంద్రవరం దగ్గరలోని చక్రద్వారబంధం, రాధేయపాలెం, బూరుగపూడి తదితర ప్రాంతాల్లో సపోటా తోటలు ఉన్నాయి. పాల సపోటా, గేదె సపోటా, కళాపతి రకాలు పండిస్తారు. గేదె సపోటా, కళాపతి విశాఖ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. పాల సపోటా మాత్రం స్థానికంగా విక్రయిస్తారు.
    సపోటాలో ఏముంటాయి..
    శరీరానికి తప్పనిసరిగా అవసరమైన ఐసోలూసిన్‌, మితియోనిన్‌, ఫినైల్‌ ఆలమిన్‌, థియోనిన్‌, ట్రిప్టోఫాన్‌, వాలిన్‌, లూసిన్‌ వంటి అమినో ఆమ్లాలు, విటమిన్‌ ఏ, రైబోఫ్లెవిన్‌, నియాసిన్‌, పాంథోనిక్‌ ఆమ్లం, విటమిన్‌ బి6, ఫోలిక్‌ ఆమ్లం, సైనకోబాలమిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు, కాల్సియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌, కాపర్‌, సెలీనియం వంటి ఖనిజ లవణాలతోపాటుగా శక్తి, మాంసకృత్తులు, పిండి పదార్ధాలు, పీచు పదార్థం, సాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి.
    శరీరానికి చేసే మేలు..
    గుజ్జులో అధికంగా ఉండే పీచు పదార్థం, పైపొట్టులో ఉండే కేరోటిన్లు మలవిజర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి. విటమిన్‌ ‘ఏ’ కంటి చూపును మెరుగుపరుస్తుంది. విటమిన్‌ ‘సీ’ శరీరంలోని హానికరమైన ప్రీరాడికల్స్‌ను తొలగిస్తాయి. సపోటాల్లో కెరోటిన్లు, నియాసిన్‌, పిండి పదార్థాలు, రైబోఫ్లేవిన్లు, శక్తి, క్యాల్షియం, థయామిన్‌, ఫ్రక్టోస్‌ వంటివి ఎక్కువగా లభిస్తాయి. మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఈ పండ్లలో పాలిఫినోలిక్‌ అనబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ పారాసిటిక్‌ సుగుణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి హానిచేసే సూక్ష్మక్రిములను ప్రవేశించకుండా అడ్డుపడతాయి. తాజా పండ్లలో జీవ క్రియలను మెరుగుపరచే పొటాషియం, రాగి, ఇనుము, ఫోలేట్‌, నియాసిన్‌, పాంథోయిక్‌ ఆమ్లాలు ఉంటాయి. ఎదిగే పిల్లలకు సపోటాలు తినిపిస్తే మంచిదంటారు. గర్భిణులు, వృద్ధులు, రక్తహీనతతో బాధపడేవారు మితంగా తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. బాలింతలు తింటే పాలు వృద్ధి చెందుతాయి. దీనిలో ఉండే ఏ, సీ విటమిన్లు చర్మానికి కొత్త నిగారింపును తీసుకువస్తాయి. జ్యూస్‌ కంటే పండుగా తింటేనే మేలు ఎక్కువట.
    రుచిగా ఉన్నాయి కదాని అదే పనిగా తినడం సరికాదు. అలా చేస్తే అజీర్ణంతో కడుపు ఉబ్బరం చేసే అవకాశం ఉంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు రోజుకు ఒక పండుకు మించి తీసుకోకూడదంట. ఒబేసిటీ, మధుమేహం ఉన్నవారు వైద్యుడి సలహా మేరకే తినాలి. సపోటాల్లో బరువు పెంచే గుణం ఉంది. పచ్చివి తింటే దానిలో ఉండే సపోనిన్‌ అనే పదార్థంవల్ల నోరు ఆర్చుకుపోయి, గొంతు, నాలిక వగరుగా అవుతాయి.
    సపోటాతో పలు చిట్కాలు..
    సపోటా గింజలను ముద్దలా నూరి, కొంచెం ఆముదం నూనె కలిపి తలకు రాసుకుని మర్నాడు తలస్నానం చేస్తే శిరోజాలు మృదువుగా తయారవుతాయి. చుండ్రు సమస్య కూడా నెమ్మదిస్తుంది. సపోటా పళ్లు తేనెతో కలిపి తీసుకుంటే శీఘ్రస్ఖలనం తగ్గుతుందని, రతి సామర్ధ్యం పెరుగుతుందని చెబుతారు.


     సపోటా  పండుగా తిన్నా జ్యూస్‌గా తీసుకున్నా ఎంతో రుచిగా ఉంటుంది. 100 గ్రాముల సపోటా రసంలో నీరు 73.7శాతం, పొటాషియం 269 మి.గ్రా, కొవ్వు 1.1 గ్రాము, ఫాస్ఫరస్‌ 17మిగ్రా, కరోటిన్‌ 97 మైక్రోగ్రాములు, క్యాల్షియం 28 మిగ్రా, ఐరన్‌ 2 మిగ్రా, మ్యాగ్నీషియం 26మిగ్రా, సి-విటమిన్‌ 6 మిగ్రా, సోడియం 5.9 మిగ్రాముల మేరకు ఉంటాయి. సపోటా శాస్త్రీయ నామం లిక్రస్‌ సపోటా. దక్షిణ అమెరికా నుంచి వివిధ దేశాల మీదుగా 18వ శతాబ్దంలో సపోటా భారతదేశానికి చేరుకుందని చరిత్రకారులు చెబుతారు. సపోటా జ్యూస్‌ను ప్రతిరోజూ నిర్ణీత ప్రమాణంలో తీసుకుంటే రక్తహీనత బాగా తగ్గుతుందని వైద్యనిపుణులు అంటున్నారు. అతిసార వ్యాధిని నియంత్రించే గొప్ప గుణం సపోటాలో ఉంది. నరాల బలహీనతతో బాధపడేవారు సపోటా రసాన్ని తీసుకుంటే మంచిది. సపోటా రసాన్ని పాలతో కలుపకుని తాగితే శరీరానికి శక్తి లభిస్తుందని ఈ రసానికి పురుషవీర్యణాలను పెంచేశక్తి కూడా ఉందని వైద్యులు అంటున్నారు. శరీరానికి అవసరమైన ఖనిజలవణాలు పుష్కలంగా లభిస్తాయి. నిత్యం ఒక సపోటాను తింటే జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. ప్రత్యేకించి రక్తహీనత, నరాల బలహీనతకు దివ్యౌషధంగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు.



    Monday 30 April 2018

    Jaajikaya


    జాజికాయను నీటితో మెత్తగా నూరి లేపనంగా వేస్తే, ముఖం మీది నల్లటి మచ్చలు తొలగిపోతాయి.
    జాజికాయ, చందనం, మిరియాలు కలిపి నీటితో నూరి, పై పూతగా వేస్తే మొటిమలు తగ్గిపోతాయి.
    జాజికాయలో ఫంగ్‌సను నిరోధించే గుణం ఉంది. అందువల్ల జాజికాయను నీటితోనూరి పూస్తే తామర వంటి వ్యాధులు తగ్గిపోతాయి.
    నీటిలో గంటల పర్యంతం నానడం వల్ల కాలివేళ్ల మధ్య చర్మం దెబ్బతిన్న వారు, జాజికాయను నూరి వేళ్ల సందుల్లో పెడితే చాలా తొందరగా చర్మం చక్కబడుతుంది.
    జాజికాయ గంధాన్ని అరగ్లాసు పాలలో కలిపి తాగితే శీఘ్ర స్కలన సమస్య తొలగిపోతుంది
    కడుపు నొప్పి వచ్చి, విరే చనాలు అవుతూ ఉంటే, కాస్తంత జాజికాయ పొడి, కొంచెం అల్లం రసం, బెల్లం, నెయ్యి కలిపి సేవిస్తే చాలు. నొప్పి, విరేచనాలు వెంటనే తగ్గుతాయి.

    Sunday 29 April 2018

    seema chinta kayalu

     సీమచింతకాయలు లో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి:-
    • బరువును అదుపుచేస్తాయి.
    • పోషకనిధులు, ఔషధ గుణాలు మెండు. అందుకే వీటిని మందుల తయారీల్లో వాడతారు.
    •  వీటి చెట్టు బెరడు, ఆకులు, కాయలు, గింజలు ఆరోగ్య సమస్యలకు సంజీవినిలా పనిచేస్తాయి. పంటినొప్పులు, చిగుళ్లల్లో రక్తంకారడం, కడుపులో అల్సర్లను నివారిస్తాయి. ఆకుల నుంచి తీసిన పదార్థాలు గాల్‌ బ్లాడర్‌ సమస్యలను నిరోధిస్తాయి.
    •  శరీరంపై రక్తస్రావాన్ని అరికడతాయి. గాయాలను మాన్పుతాయి.
    • రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
    • క్యాన్సర్లను అరికట్టే సుగుణాలు వీటిల్లో ఉన్నాయి.
    • మధుమేహవ్యాధిగ్రస్థులకు ఇవెంతో మంచివి.
    •  బ్లడ్‌షుగర్‌, కొలెస్ట్రాల్‌లను ఇవి నియంత్రణలో ఉంచుతాయి.
    • వీటిల్లో చెడు కొలెస్ట్రాల్‌ ఉండదు. అందుకే ప్రతిరోజూ పావుకప్పు సీమచింతకాయల్ని ఆహారంలో చేరిస్తే మంచిది.
    • గర్బిణీలకు ఎనర్జీని అందిస్తాయి.
    • క్యాల్షియం కూడా అధికంగా ఉన్న వీటిని తినడం వల్ల ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
    •  శరీరంలో వణుకు, నరాల అస్వస్థతను తగ్గిస్తాయి.
    •  వీటిని తినడం వల్ల గుండె జబ్బులు దరిచేరవు.
    •  లైంగికపరమైన అంటువ్యాధుల నివారణకు వీటిని వాడతారు.
    •  విరేచనాల నివారణకు సీమచింతకాయల ఆకుల్ని ఉపయోగిస్తారు.
    •  ఈ చెట్టు బెరడు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. గుజ్జు దీర్ఘకాలిక డయేరియా, డిసెంటరీ, టిబి వంటి వాటికి వాడతారు.
    •  గాయాలకు ఇవి యాంటిసెప్టిక్‌లా పనిచేస్తాయి.
    •  చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.
    •  వెంట్రుకలు రాలకుండా కాపాడతాయి.
    •  రకరకాల జ్వరాలను నిరోధిస్తాయి. మలేరియా, జాండి్‌సలను తగ్గిస్తాయి.
    • రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి.
    • నాడీ వ్యవస్థ బాగా పనిచేసేలా సహకరిస్తాయి.
    • నోటి అల్సర్లను తగ్గిస్తాయి.
    • మొటిమలు, యాక్నే రాకుండా నివారిస్తాయి. నల్లమచ్చలు పోగొడతాయి.
    • వీటిని ఆహారంలో చేర్చితే నిత్యయవ్వనుల్లా కనిపిస్తారు.

    Wednesday 11 April 2018

    Jaji flowers

    జాజి ఆకులను నమిలి మింగినా, ఓ 20 జాజి ఆకులతో తయారు చేసిన క షాయంతో పుక్కిలించినా, నోటి అల్సర్లు తగ్గుతాయి.
     జాజి ఆకుల రసానికి సమానంగా నువ్వుల నూనె కలిపి, సన్నటి మంటపైన రసం ఇగిరే దాకా కాచి తయారు చేసిన తైలాన్ని చెవిలో వేస్తే, చీము కారడం తగ్గిపోతుంది.
     ఆకుల రసాన్ని పగిలిన కాళ్లకు ప్రతిరోజూ పట్టిస్తూ ఉంటే, పగుళ్లు మాని, పాదాలు మృదువుగా తయారవుతాయి.
     ఐదారు లేత జాజి మొగ్గలకు, కొద్దిగా చక్కెర కలిపి నూరి, కళ్లకు కాటుకలా వాడితే కొద్ది రోజుల్లోనే కంటి శుక్లాలు తగ్గుతాయి.
     చీముపట్టి దీర్ఘకాలికంగా బాధిస్తున్న మొండి వ్రణాలను, జాజి ఆకుల కషాయంతో కడిగితే, తొందరగా మానిపోతాయి.