Thursday 2 March 2017

Cherries

చెర్రీ పండు జ్యూస్‌ను తాగడం వలన కీళ్లనొప్పులను చాలా వరకూ తగ్గించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. వ్యాయామం సమయంలో వచ్చే కీళ్లనొప్పులకు మంచి ఉపశమనంగా ఈ జ్యూస్‌ పనిచేస్తుందని వారు చెబుతున్నారు. అయిుతే ఒక్కసారిగా కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉండదనీ, కనీసం నాలుగైదు వారాలపాటు ఈ జ్యూ్‌స్‌ను తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్త్రీలకు ఈ జ్యూస్‌చాలా బాగా ఉపయోగపడుతుందని వారు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఊబకాయాన్ని తగ్గించుకునేవారికి ఇది మందులాగా కూడా పని చేస్తుంది అని వారు అంటున్నారు.

No comments:

Post a Comment